
అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ ఎమ్.రమణ, సిబ్బంది విజయనగరంలో దాడులు నిర్వహించారు. ఆదివారం లీలమహల్ సమీపంలో ఒకరిని 11 మద్యం బాటిల్స్తో పట్టుకుని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును ప్రోహిబిషన్ &ఎక్సైజ్ స్టేషన్ విజయనగగానికి ట్రాన్సఫర్ చేసినట్లు చెప్పారు.